ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. మొన్నటి వరకు సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేస్తూ వచ్చిన కవిత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్కు నోటీజులు జారీ చేయడంపై బుధవారం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కవితం అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కవిత మాటలు వింటుంటే సొంత అన్నపైనే తిరుగుబాటు మొదలు పెట్టినట్లు స్పష్టమవుతోంది.
కేసీఆర్కి కవిత రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో బీఆర్ఎస్ సభ పాజిటివ్,నెగటివ్ ఫీడ్ బ్యాక్ గురించి ప్రస్తావించారు.
గత కొన్ని రోజులుగా కేసులు, విచారణలు, అరెస్టులు.. ఇలా ఎన్నో టెన్షన్స్తో ఉన్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం హ్యామీ మూమెంట్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ కవిత అంతలా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే.?
MLC Kavitha: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాస్త ఊరట లభించింది. ఆమె దాఖాలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది.