టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇలాకా కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇలాకాలోని కుప్పం మున్సిపాలిటీని (Kuppam municipal result) వైసీపీ(YSRCP) కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని (peddireddy ramachandra reddy) , చిత్తూరు జిల్లా పార్టీ నేతలను సీఎం జగన్ (YS Jagan) అభినందించారు.
కుప్పంలో(kuppam) చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్రజలు తిరస్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) అన్నారు. చంద్రబాబును పుంగనూరులో (Punganur) తనపై పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నట్టుగా పెద్దిరెడ్డి చెప్పారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (chandrababu Naidu) కోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. కుప్పం మున్సిపాలిటీని (Kuppam municipal result) వైసీపీ కైవసం చేసుకుంది.
కుప్పం మున్సిపల్ ఎన్నికల (Kuppam Municipal election) ఓట్ల లెక్కింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) టీడీపీ (Tdp) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. . ఓట్ల లెక్కింపు సందర్బంగా ప్రత్యేక పరిశీలకుడిని నియామించాలని ఈ పిటిషన్లో కోరింది.
కుప్పం మున్సిపాలిటీతో పాటు అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ, విశాఖలోని రెండు డివిజన్లలో జరిగిన ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
టిడిపి చీఫ్ సొంత నియోజవకర్గంలోని కుప్పం మున్సిపాలిటి ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద టిడిపి అభ్యర్థిని అడ్డుకున్నారంటూ పోలీసులతో ఆ పార్టీ శ్రేణులు వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.
కుప్పం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని... భారీగా దొంగ ఓట్లు వేయిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కోర్టు ఆదేశాలను సైతం దిక్కరిస్తూ టిడిపి నాయకులను కుప్పంలో ప్రచారం చేయకుండాా అడ్డుకుంటున్నారని అన్నారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. అర్థరాత్రి కుప్పంలోని ఓ హోటల్లో బసచేసిన టిడిపి నాయకులు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులివర్తి నానిని పోలీసులు అరెస్ట్ చేసారు.