India vs England Series: టెస్ట్ క్రికెట్ నుండి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది ఇంగ్లాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు పెద్ద నష్టంగా మారనుంది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకపోవడం వల్ల భారత జట్టుకు కలిగి నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.