DeepTech india: చైనా తీసుకొచ్చిన డీప్టెక్ ఏఐను ప్రోత్సహిస్తే దాని ప్రభావం నేరుగా స్టార్టప్ రంగంపై పడుతుందని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందాని అంటున్నాడు.. ఇటీవల ఇండియాలో డీప్టెక్ ఆవిష్కరణల పరిస్థితిపై కేంద్ర కామర్స్ ఇండస్ట్రీస్ మంత్రి పియూష్ గోయల్ ఓ చర్చావేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డీప్టెక్ మనుగడ, సామర్థ్యం, దేశానికి జరిగే నష్టంపై సంజీవ్ బిఖ్చందాని వివరణాత్మకంగా తన ఎక్స్ వేదికగా తెలియజేశారు.