చిత్తూరు జిల్లా కుప్పంలో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణం తీసింది. ఇంటి నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లిన వినోద్ కుమార్ రాత్రి శవమై రావడంతో అతనికి ఏం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు .
Andhra Pradesh Aug 25, 2023, 3:34 PM IST
అమ్మఒడి సొమ్ము రావడం లేదని, దీనిని పరిష్కరించాలని వాలంటర్ దగ్గరికి వెళ్తే.. అతడు ఆ సొమ్మును కాజేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో చోటు చేసుకుంది.
Andhra Pradesh Aug 15, 2023, 7:36 AM IST
పుంగనూర్ ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొంటూ అధికార వైసీపీ.. ఈరోజు చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే కుప్పం, పలమనేరు, పుంగనూరులలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.
Andhra Pradesh Aug 5, 2023, 10:05 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు జారారు. ఎమ్మెల్సీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ఫ్లోలో మాట్లాడేశారు.
Andhra Pradesh Jul 26, 2023, 2:37 PM IST
కుప్పం నియోజకవర్గంలోని కుప్పం- పలమనేరు నేషనల్ హైవే పక్కన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి ఇంటి నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. నిర్మాణానికి అనుమతులు రాకపోవడంతో కొంత కాలం కిందట పనులు నిలిచిపోయాయి. తాజాగా అనుమతులు వచ్చాయి.
Andhra Pradesh Jul 24, 2023, 8:25 AM IST
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్తో పాటు 45 మందిపై రామకుప్పం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
Andhra Pradesh Jun 29, 2023, 12:26 PM IST
చిత్తూరు జిల్లాలో జరిగిన భారీ పేలుడులో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Andhra Pradesh Jun 26, 2023, 7:16 AM IST
కుప్పంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లతో రాజకీయ వాతావరణం వెడేక్కింది.
Andhra Pradesh Jun 24, 2023, 11:53 AM IST
టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కుప్పం ప్రజలను మరోసారి ఒక్కచాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Andhra Pradesh Jun 16, 2023, 12:47 PM IST
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇది ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా అని ఆయన ప్రశ్నించారు.
Andhra Pradesh Jun 15, 2023, 7:08 PM IST
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు.
Andhra Pradesh May 12, 2023, 11:08 AM IST
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Andhra Pradesh Apr 29, 2023, 11:19 AM IST
టిడిపికి కంచుకోట కుప్పం నియోకవర్గంలో మరింత సత్తాచాటి భారీ మెజారిటీ సాధించేలా పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను చంద్రబాబు నాయుడు ఇటీవలే ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు.
Andhra Pradesh Apr 27, 2023, 4:09 PM IST
కుప్పంలో అయినా, నగరిలో అయినా తాను సిద్ధమని.. ఇద్దరి మేనిఫెస్టోలు తీసుకొచ్చి ఎవరెన్ని అమలు చేశారో తేల్చుకుందామని టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. చంద్రబాబు సెల్ఫీలు దిగడం లేదని, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు.
Andhra Pradesh Apr 15, 2023, 2:50 PM IST
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సీరియస్ అయ్యారు.
Andhra Pradesh Apr 11, 2023, 2:07 PM IST