సింగిల్ బెంచ్ తీర్పు కాపీ అందకపోవటంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. రేపు గురువారం సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.
Entertainment Dec 15, 2021, 6:09 PM IST
నందిగామ ఎమ్మార్వో ఆఫీసులో ఏసిబి దాడులు...తహసీల్దార్ కారులోనూ తనిఖీ
Andhra Pradesh Dec 10, 2021, 1:25 PM IST
దీంతో మనోవేదనకు గురైన లక్ష్మిదేవి మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీదేవి డెడ్బాడీని బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. తహసీల్దార్ టేబుల్పై లక్ష్మీదేవి డెడ్బాడీని ఉంచి నిరసన వ్యక్తం చేశారు.
Andhra Pradesh Oct 26, 2021, 2:53 PM IST
విశాఖ రూరల్ ఎమ్మార్వో నర్సింహమూర్తిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. కొమ్మాది భూ దందా కేసులో ఆయనపై వేటు వేశారు. రూ.100 కోట్ల భూ లావాదేవీలో ఎమ్మార్వో పాత్రపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కుంభకోణంలో ఎమ్మార్వోపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.
Andhra Pradesh Sep 8, 2021, 9:29 PM IST
రాజమండ్రి పట్టణంలో ఆదివారం సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలోకి వర్షపునీరు చేరి చెరువును తలపిస్తోంది.
Andhra Pradesh Sep 6, 2021, 2:29 PM IST
నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో ఆఫీసులోకి మాజీ ఎమ్మెల్సీ పీఏ రాకపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పీఏ ఎమ్మార్వో ఆఫీసులోకి వెళ్లారు.
Telangana Aug 7, 2021, 4:02 PM IST
జిల్లాలోని జబిలిపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం నాడు రాత్రి నిరసనకు దిగింది. తన భూమికి పట్టా ఇవ్వాలని ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా కూడ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని బాధితురాలు ఆరోపిస్తోంది.
Andhra Pradesh Jul 20, 2021, 10:49 AM IST
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్కు తాళి కట్టి బాధిత మహిళ ఆందోళనకు దిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్ అయ్యారు.
Telangana Jul 1, 2021, 1:06 PM IST
సిరిసిల్ల: భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వుంటే ఆదారంగా వున్న భూమి కూడా కొందరు కాజేయాలని చూస్తున్నారని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.
Telangana Jun 30, 2021, 5:33 PM IST
తెలంగాణలో కరోనా కేసులు,మరణాలు కాాస్త తగ్గాయని అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బ్లాక్ ఫంగన్ కలవరం రేపుతోంది.
Telangana May 25, 2021, 1:59 PM IST
ఈ భూమిని తాను కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్దమేనని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు.
Telangana May 25, 2021, 1:32 PM IST
కాప్రాలోని 152 సర్వే నెంబర్ లోని 90 ఎకరాల భూమి విషయంలో వివాదం చోటు చేసుకొంది. ఈ విషయమై ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తనను డబ్బులు డిమాండ్ చేశారని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయమై బాధితుడికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Telangana May 24, 2021, 2:37 PM IST
ఏపీ సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఇద్దరు పిల్లలతో పెట్రోల్ డబ్బాతో వచ్చి ఆత్మహత్యా యత్నం చేశారు.
Andhra Pradesh Feb 27, 2021, 2:28 PM IST
షేక్పేట్ ఎమ్మార్వో బదిలీలో తన ప్రమేయం లేదన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. ఎమ్మార్వో బదిలీపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని ఆమె తెలిపారు. బదిలీ అనేది రెవెన్యూ శాఖ వ్యవహారమని విజయలక్ష్మీ స్పష్టం చేశారు.
Telangana Feb 16, 2021, 5:02 PM IST
షేక్ పేట ఎమ్మార్వో శ్రీనివాస రెడ్డి బదిలీపై మాట్లాడేందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి నిరాకరించారు. మేయర్ గా ఎన్నిక కాగానే విజయలక్ష్మి ఎమ్మార్వో శ్రీనివాస రెడ్డిపై ప్రతీకారం తీర్చుకున్నారనే వార్తలు వచ్చాయి.
Telangana Feb 15, 2021, 12:11 PM IST