ఈ సారి ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలు బస్తర్ జిల్లాలోని 40 గ్రామాలకు ఒక ప్రత్యేకతను వెంట తెస్తున్నది. ఈ 40 గ్రామాల్లో గత 40 ఏళ్ల నుంచి మావోయిస్టుల సమస్య మూలంగా ఎన్నికలు జరగడం లేదు. ఇప్పుడు ఈ గ్రామాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహిస్తున్నారు.
NATIONAL Oct 14, 2023, 2:50 PM IST
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో బుధవారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు.
NATIONAL Sep 20, 2023, 12:19 PM IST
వివాదాస్పద స్థలంలో మాజీ మావోయిస్టు అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ పోలీసులు దానికి అడ్డుచెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
Telangana Sep 16, 2023, 7:20 AM IST
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూశారు. రాజిరెడ్డిది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముత్తారం మండలం శాస్త్రులపల్లి.
Telangana Aug 18, 2023, 12:48 PM IST
గద్దర్ కుటుంబ సభ్యులను టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ పరామర్శించారు. ఈ నెల 6వ తేదీన గద్దర్ మృతి చెందిన విషయం తెలిసిందే.
Telangana Aug 15, 2023, 1:17 PM IST
జార్ఖండ్ లో దారుణం జరిగింది. మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పులతో ఇద్దరు జవాన్లు మరణించారు. వీరు జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్ కు చెందారు.
NATIONAL Aug 15, 2023, 11:36 AM IST
గద్దర్ మరణంపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆయన మృతి ఆవేదన కలిగించింది పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగాడని అందులో మావోయిస్టులు వివరించారు. టీడీపీ హయాంలో పోలీసుల ద్వారా ఏర్పాటు చేయబడి నల్లదండు ముఠాలు, పోలీసులు కలిసి 1997లో గద్దర్ పై కాల్పులు జరిపారని ఆరోపించారు.
Telangana Aug 8, 2023, 2:50 AM IST
ప్రజా యుద్దనౌక గద్దర్ అంతిమయాత్రలో ప్రజలు తండోపతండాలుగా పాల్గొన్నారు. గద్దర్ ను కడసారి చూసేందుకు అల్వాల్ కు ఆయన అభిమానులు పెద్దఎత్తున వచ్చారు.
Telangana Aug 7, 2023, 9:22 PM IST
ప్రజా యుద్దనౌక గద్దర్ పార్థీవ దేహనికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ నివాళులర్పించారు.
Telangana Aug 7, 2023, 6:00 PM IST
ప్రజా యుద్దనౌక గద్దర్ అంతిమయాత్ర ఇవాళ సాయంత్రం అల్వాల్ లోని ఆయన నివాసానికి చేరుకుంది.
Telangana Aug 7, 2023, 5:02 PM IST
గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ స్పందించింది. గద్దర్ మృతి తీవ్రంగా కలిచివేసిందని ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అవసరాల రీత్యా ఆయనను బయటకు పంపినట్టుగా మావోయిస్టు పార్టీ తెలిపింది.
Telangana Aug 7, 2023, 4:21 PM IST
1980వ దశకంలో గద్దర్ పాటలతో అనేక మంది యువత పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరారు. పీపుల్స్ వార్ ఉద్యమంలో యువతను ఆకర్షించడంలో గద్దర్ ఆట, పాటలు కీలకంగా వహించేవారు.
Telangana Aug 6, 2023, 7:00 PM IST
వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మావోయిస్టులను అడవులో నుండి తీసుకువచ్చి జాగ్రత్తగా అడవులో దింపడంలో గద్దర్ కీలకంగా వ్యవహరించారు.
Telangana Aug 6, 2023, 6:27 PM IST
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) భార్య శిరీష అలియాస్ పద్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఆర్కే భార్య శిరీష అరెస్ట్పై ఎన్ఐఏ ప్రకటన చేసింది.
Andhra Pradesh Jul 22, 2023, 5:09 PM IST
మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి తరలించారు.
Andhra Pradesh Jul 21, 2023, 5:11 PM IST