ప్రమాదాలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
NATIONAL Feb 6, 2024, 1:33 PM IST
తమిళనాడులోని శివకాశి సమీపంలోని తాయిల్పట్టి గ్రామంలోని ఓ ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరణించిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా నుజ్జు నుజ్జు అయ్యాయి.
NATIONAL Jul 25, 2023, 2:20 PM IST
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో ఉన్న ఊరంపట్టి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన పై సీఎం విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు.
NATIONAL May 19, 2023, 6:47 AM IST
పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
NATIONAL May 16, 2023, 3:09 PM IST
తమిళనాడు కాంచీపురంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇక్కడ పనిచేస్తున్న 8 మంది మృతి చెందగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాంచీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
NATIONAL Mar 23, 2023, 5:52 AM IST
అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా తయారీ యూనిట్ లో పేలుడు సంభవించడంతో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
NATIONAL Mar 21, 2023, 9:40 AM IST
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కడియుద్దలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది.
Andhra Pradesh Nov 10, 2022, 8:54 PM IST
తమిళనాడులోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మధురై జిల్లా తిరుమంగళం సమీపంలోని అఖుసిరై గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించింది.
NATIONAL Nov 10, 2022, 3:21 PM IST
Bihar: బీహార్లోని ఛప్రా జిల్లాలో ఆదివారం భారీ పేలుడు చోటు చేసుకున్నది. ఓ వ్యాపారి ఇంట్లో అక్రమంగా టపాకులు తయారు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా... మరో పదిమంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.
NATIONAL Jul 24, 2022, 6:19 PM IST
హిమాచల్ ప్రదేశ్లోని (Himachal Pradesh) ఉనా జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బతు పారిశ్రామిక ప్రాంతంలోని ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికకులు మృతిచెందారు.
NATIONAL Feb 22, 2022, 1:48 PM IST
అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటల్లో చిక్కుకొన్న 10మందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
NATIONAL Oct 26, 2021, 9:35 PM IST
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. అక్రమంగా నడుపుతున్న ఓ ఫైర్ క్రాకర్స్ తయారీ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. దీంట్లో చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
NATIONAL Jun 21, 2021, 12:35 PM IST
తమిళనాడులోని శివకాశీలో మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా, 14 మందికి గాయపడ్డారు.
NATIONAL Feb 25, 2021, 7:43 PM IST
ఈ ఘటనలో తమిళనాడు విరుదునగర్ లోని బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మరణించినట్టుగా సమాచారం.
NATIONAL Oct 23, 2020, 4:41 PM IST
పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ టపాసుల ఫ్యాక్టరీలో బుధవారం నాడు చోటు చేసుకొన్న పేలుడులో 15 మంది మృతి చెందారు. సుమారు 50 మంది మంటల్లో చిక్కుకొన్నారు. ఘటన స్థలంలో ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
NATIONAL Sep 4, 2019, 6:11 PM IST