ప.గో జిల్లాలో విషాదం.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, ముగ్గురి దుర్మరణం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కడియుద్దలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కడియుద్దలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.