Asianet News TeluguAsianet News Telugu

ప.గో జిల్లాలో విషాదం.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, ముగ్గురి దుర్మరణం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కడియుద్దలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది. 

three died in explosion in firecracker factory in west godavari district
Author
First Published Nov 10, 2022, 8:54 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కడియుద్దలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios