మే 5వ తేదీన చెన్నైలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అంశాలను తెలంగాణ లేవనెత్తనున్నట్టుగా తెలుస్తోంది.
Telangana Apr 25, 2023, 12:25 PM IST
తమ రాష్ట్రం వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏపీకి నెల రోజుల్లోపుగా రూ. 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరువనంతపురంలో నిన్న జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు ఈ అంశాలను ప్రస్తావించారు.
Telangana Sep 4, 2022, 10:17 AM IST
పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారుతెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని జగన్ Southern Zonal Council సమావేశంలో కోరారు
Andhra Pradesh Nov 14, 2021, 5:12 PM IST
అమిత్షా శనివారం సాయంత్రమే తిరుపతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి Kcr ఈ సమావేశానికి హాజరవడంలేదు. హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ వస్తున్నట్టు సమాచారం.
Andhra Pradesh Nov 14, 2021, 12:05 PM IST
దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో (southern zonal council meeting) పాల్గొనేందుకు గాను కేంద్ర హోంమంత్రి (union home minister) అమిత్ షా (amit shah) తిరుపతి (tirupati) చేరుకున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి (renigunta airport) చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ (ys jagan) స్వయంగా స్వాగతం పలికారు.
Andhra Pradesh Nov 13, 2021, 10:06 PM IST
సదరన్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు
Andhra Pradesh Nov 4, 2021, 1:05 PM IST