Airplane crash in Ahmedabad: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. భారీ ప్రాణ నష్టం అంచనాల మద్య ఈ ఘటనపై ప్రధాని మోడీ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు.
అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం భారతీయులతో పాటు చాలామంది విదేశీయులు ఉన్నారు. ఏయే దేశాలకు చెందినవారు ఉన్నారో తెలుసా?
అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానితో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
పెళ్లైన 15 రోజుల్లోనే భర్తను గొడ్డలితో హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దంపతుల గొడవలే దీనికి కారణమని అనుమానం.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లే విమానం టేకాఫ్ సమయంలో సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజా రఘువంశీ హత్యకేసులో సోనమ్ వినియోగించిన యూపీఐ ఖాతా జితేంద్ర రఘువంశీ అనే పేరు మీద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలీ జితేంద్ర ఎవరూ..అతనికి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఒక లీటర్ నూనె ప్యాకెట్ ఏకంగా రూ. 150 వరకు చేరింది. అయితే తాజాగా పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య సోనం అతడిని కిరాయి హంతకులతో చంపించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది.
ప్రియుడి కోసం భర్తను హనీమూన్ కి తీసుకుని వెళ్లి మరి హత్య చేసింది సోనమ్. కానీ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఏడేడు జన్మలకు నీవే తోడుగా అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి కవర్ చేసింది. కానీ నిజం బయటపడి కటకటాలు లెక్కపెడుతోంది.