K6 hypersonic missile: భారత్ అభివృద్ధి చేస్తున్న K-6 హైపర్సోనిక్ క్షిపణి 8,000 కిలో మీటర్ల పరిధితో నావికాదళానికి కీలకంగా మారనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భూభౌగోళిక ఉద్రిక్తతల మధ్య భారత్ కు మరింత శక్తిని ఇవ్వగలదు.
జాతీయ రహదారాలపై ప్రయాణించాలంటే టోల్ ట్యాక్స్ చెల్లించాలనే విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం ఫోర్ వీలర్తో పాటు లారీలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే త్వరలో బైక్లు కూడా ట్యాక్స్లు చెల్లించాలనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
ఉత్తరాఖండ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదనీటిలో ఓ కారు కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో నాలుగు రోజుల చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Voter ID card: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త విధానం ద్వారా ఓటర్ ఐడీ కార్డు ఇప్పుడు 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఈసీఐ కొత్త ఫాస్ట్ ట్రాక్ విధానమేంటి? అప్లికేషన్, ట్రాకింగ్ దశల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
AI powered gun: భారత సైన్యం 14,500 అడుగుల ఎత్తులో ఏఐ ఆధారిత మిషన్ గన్స్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రువులు, వారి టార్గెట్ లను స్వయంగా గుర్తించి ధ్వంసం చేస్తుంది.
గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్తో రోదసిలోకి ప్రయాణించారు. 14 రోజులు ISSలో ప్రయోగాలు నిర్వహించనున్నారు.ఈ క్రమంలో శుభాన్షు అంతరిక్షం నుంచి భారత ప్రజలకు సందేశం ఇచ్చారు.
గగన్యాన్ మిషన్ ద్వారా భారత్ అంతరిక్షంలోకి అడుగిడేందుకు సిద్ధమవుతోంది. శుభాన్షు శుక్లా ప్రధాన వ్యోమగామిగా ఎంపికయ్యారు.
ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేసుకున్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఆనాటి ఉద్యమకారులకు ఆసక్తికర సూచన చేశారు. అదేంటో తెలుసా?
శుభాంశు శుక్లా ISS వైపు పయనించే తొలి IAF అధికారి. 1984లో రాకేష్ శర్మ అనంతరం అంతరిక్షంలోకి వెళ్లనున్న రెండో భారతీయుడిగా చరిత్రలో నిలవబోతున్నారు.