Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంకలో పేలుళ్లు: 310 మంది మృతి, 40 మంది అరెస్ట్

శ్రీలంక రాజధాని కొలంబోలో  ఆదివారం నాడు చోటు చేసుకొన్న 8 వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 310 మందికి చేరుకొంది. 500 మందికి పైగా గాయపడ్డారు.

Death toll in Sri Lanka blasts rises to 310, 40 people under arrest
Author
Colombo, First Published Apr 23, 2019, 1:11 PM IST

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో  ఆదివారం నాడు చోటు చేసుకొన్న 8 వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 310 మందికి చేరుకొంది. 500 మందికి పైగా గాయపడ్డారు.

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న 40 మందిని  పోలీసులు  అరెస్ట్ చేశారు. వరుసగా ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ  ఇచ్చినట్టుగా  ఐసీస్ ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుండి శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించారు. కొలంబోలో ఆర్మీ విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టింది.
 

సంబంధిత వార్తలు

శ్రీలంకలో మరో పేలుడు: మరిన్ని పేలుళ్లకు కుట్ర

బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు

Follow Us:
Download App:
  • android
  • ios