MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మోర్బీ లో కుప్పకూలిన బ్రిడ్జి: క్షతగాత్రులను పరామర్శించిన మోడీ(ఫోటోలు)

మోర్బీ లో కుప్పకూలిన బ్రిడ్జి: క్షతగాత్రులను పరామర్శించిన మోడీ(ఫోటోలు)

మోర్బీ  బ్రిడ్జి కూలిన  ఘటనలో  గాయపడిన  బాధితులను  ప్రధాని  నరేంద్ర  మోడీ  ఇవాళ  పరామర్శించారు.  బాధితులకు  మెరుగైన  వైద్య  సహాయం  అందించాలని  పీఎం  ఆదేశించారు.

3 Min read
Author : narsimha lode
Published : Nov 01 2022, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
PM meets families of victims of the Morbi tragedy

PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
PM meets families of victims of the Morbi tragedy

PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నమహిళ  ఆరోగ్యపరిస్థితిని  ఆయన  అడిగి తెలుసుకున్నారు.

ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 
 

36
PM meets families of victims of the Morbi tragedy

PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఆసుపత్రిలో  ఉన్న  బాధిత బంధువులు, కుటుంబసభ్యులతో  మోడీ మాట్లాడారు.  వారికి  ధైర్యం  చెప్పారు.

ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 
 

46
PM meets families of victims of the Morbi tragedy

PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఆసుపత్రిలో  ఉన్న  బాధిత బంధువులు, కుటుంబసభ్యులు  ఘటన గురించి  చెబుతుండగా  ఆసక్తిగా  విన్నారు  మోడీ.

ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 

56
PM meets families of victims of the Morbi tragedy

PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఆసుపత్రిలో  తమ పేరేంట్స్  చికిత్స  పొందుతుండగా  అక్కడే ఉన్న చిన్నారులతో  మోడీ  మాట్లాడారు.

ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 

66
PM meets families of victims of the Morbi tragedy

PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 
 

About the Author

NL
narsimha lode
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Recommended image2
Now Playing
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu
Recommended image3
Now Playing
CM Vijay Speech: సీఎం విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved