MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Fish: చేపలతోపాటు వీటిని అస్సలు తినకూడదు తెలుసా?

Fish: చేపలతోపాటు వీటిని అస్సలు తినకూడదు తెలుసా?

ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. చేపలు ఆరోగ్యానికి ఎంతమంచివో అందరికీ తెలుసు. చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. చేపల పులుసు, ప్రై, పచ్చడి ఇలా రకరకాలుగా మనం వీటిని వండుకొని తింటుంటాం. కానీ చేపలను తిన్న తర్వాతా కొన్ని పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదట.  అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 13 2025, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

చేపలు ఆరోగ్యానికి చాలామంచివి. డాక్టర్లు కూడా వీటిని బాగా తినాలని చెబుతుంటారు. అయితే చేపలు తిన్నాక కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదట. ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుందో.. ఇక్కడ తెలుసుకుందాం.

నిపుణుల ప్రకారం చేపలతో.. పాలు, పాల ఉత్పత్తులను అస్సలు తినకూడదట. విడిగా రెండు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కలిపి తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఆరోగ్యానికి హానికరం!

ఆరోగ్యానికి హానికరం!

పాలు, చేపలు కలిపి తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదమంటున్నారు నిపుణులు. కొందరు చేపలు తిన్న తర్వాత పాలు తాగుతారు. ఇలా చేస్తే చర్మ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. 

 

34
చేపలు, పెరుగు

చేపలు, పెరుగు

కొందరు చేపలు, పెరుగు కలిపి తింటారు. ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయట. ఆయుర్వేదం ప్రకారం చేప వేడి చేస్తుంది, పాలు, పెరుగు చల్లగా ఉంటాయి. వేడి, చల్లని పదార్థాలు కలిపి తినకూడదు. చేపలు, పాలు, పెరుగు కలిపి తింటే జీర్ణ సమస్యలు, అలర్జీలు, చర్మ వ్యాధులు వస్తాయట.
 

44
జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి..

జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి..

చేపలు, పాలు రెండూ హెవీ ఫుడ్సే. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పెరుగు చల్లగా ఉంటుంది. ఇది చేపలతో తిన్నప్పుడు జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల చర్మంపై దురద, బొబ్బలు, మచ్చలు లేదా తామర వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fruits: బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తినాల్సిన పండు ఇది
Recommended image2
ఎన్ని రోజులని రోటిన్ చికెన్ తింటారు చెప్పండి.. ఈ సండే ఇలా ట్రై చేయండి.
Recommended image3
Cucumber : ఎండాకాలంలో కీరదోస ఎందుకు తినాలి? ఏ టైమ్ లో తినాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved