తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు, అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.
కర్ణాటక ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిణి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశారు. బెం
ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఆయన కుమారుడు ఇంతియాజ్ ఖాన్, ఇతర పార్టీ కార్యకర్తలపై మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది.
నేపాల్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఉత్తర భారతదేశంలో చోటుచేసుకుంటున్న భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ముఖేశ్ అంబానీకి హత్య బెదిరింపులకు సంబంధించి మరో రెండు ఈమెయిల్స్ వచ్చాయి.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రేపు (ఆదివారం) హైదరాబాద్లో సందడి చేయనున్నారు.
ఛత్తీస్గఢ్లోని కాంకేర్లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ.. తన స్కెచ్ వేసినందుకు ఒక బాలికను అభినందించారు. ఆ బాలికకు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ప్రధాని తన హామీని నిలబెట్టుకున్నారు.