మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతు కోరామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మద్దతు తెలిపారని చెప్పారు.
బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు వీరభద్ర నగర్లోని ఓ గ్యారేజీ సమీపంలో ఉన్న బస్ డిపోలో మంటలు చెలరేగాయి.
ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? అనే చర్చ గత రెండు రోజులు అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో సాగుతుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించగా,40 మంది గాయపడినట్టుగా అధికారులు చెబుతున్నారు.
వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఆదివారం లక్నోలో జరిగిన మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుపై 100 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. వన్డే వరల్డ్ కప్ 2023లో వరుసగా ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు మౌలానా తారిఖ్ జమీల్ కుమారుడు అసిమ్ జమీల్ మృతిచెందారు. అసిమ్ జమీల్ పాకిస్తాన్ పంజాబ్ రిజీయన్లోని తలంబాలో మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.