ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ లలో టెట్, డీఎస్సీ పరీక్షలు ఒకేరోజు ఉండటంతో వందలాది అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. రెండు పరీక్షల సమన్వయంపై ప్రభుత్వాలకు అభ్యర్థులు విఙప్తి చేస్తున్నారు.
Farmers support: మామిడి, పొగాకు, కోకో రైతులకు గిట్టుబాటు ధరతో రూ.550 కోట్ల సహాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Pawan Kalyan: పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న వన మహోత్సవంలో 5 కోట్ల మొక్కల లక్ష్యాన్ని ప్రకటించారు.
సాధారణంగా గోల్డ్ మైనింగ్ అంటే ఎక్కడో విదేశాల్లో జరుగుతుందని అనుకుంటాం. అయితే భారత్లో అదికూడా ఆంధ్రప్రదేశ్లో బంగారు గనులు ఉన్నాయంటే నమ్ముతారా.? దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన తొలి గోల్డ్ మైనింగ్కు సంబంధించిన కథనం ఇప్పుడు తెలుసుకుందాం.
విజయవాడ పోలీసులు కేసుల దర్యాప్తు కోసం ఏఐ టూల్ అభివృద్ధి చేశారు. ఫిర్యాదు నుంచి రిమాండ్ వరకు ప్రక్రియను ఇది వేగవంతం చేస్తుంది.
తిరుమల స్వామి వారి దివ్య దర్శనం టోకెన్లు ఇక అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ నుంచే జారీ అవుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఆధార్ కార్డు స్కానింగ్ చేయించుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు.
అనారోగ్యం వల్ల క్లాసులకు హాజరుకాలేకపోయిన విద్యార్థికి పరీక్షల అనుమతి ఇవ్వాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మేనెల మొదట్లోనే మురిపించిన రుతుపవనాలు..ఇప్పుడు కనీసం పలకరించడం లేదు.దీంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేడి ,ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో వారం రోజులు ఈ తిప్పలు తప్పవని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
అమరావతి నిర్మాణం దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇప్పటికే అమరావతి పుననిర్మాణ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.