2021లో శ్రీశైలంలో లభ్యమైన రాగి శాసనాల్లో తోకచుక్కలు, ఉల్కాపాతాలపై పురాతన కాలం నుంచే ఉన్న ఖగోళ పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది.
అమరావతిలో కొత్తగా వెయ్యి పడకల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. అతి త్వరలోనే దానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొంగొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న టీటీడీ తాజాగా మరో విప్లవాత్మక దిశగా అడుగు వేసింది. ఇకపై లడ్డూ టికెట్ల కోసం క్యూ లైన్స్లో నిల్చోవాల్సిన పనిలేకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
Case Registered Against Jagan: చీలి సింగయ్య మరణం కేసులో నిందితులుగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. జగన్ సహా పలువురు మాజీ మంత్రులపై కూడా నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
Pawan Kalyan: మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను పదహారేళ్ల వయస్సులో శబరిమల వెళ్లాననీ, విభూతి పెట్టుకొని బడికి వెళ్లేవాడినని తెలిపారు. అలాగే, హిందువుగా గర్వంగా ఉన్నాననీ, అన్ని మాతాలను గౌరవిస్తానని తెలిపారు.
Pawan Kalyan: మురుగ భక్తర్గళ్ మానాడు కోసం ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధురై చేరుకున్నారు. తమిళనాడు బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పంచెకట్టులో పవన్ లుక్ అదిరిపోయింది. ఫోటోలు వైరల్ గా మారాయి.
కలియుగ దైవం తిరులమ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
యోగా డే సందర్భంగా విశాఖలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఐదు రోజుల పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగించింది. మరోవైపు గిరిజన టీచర్లు, పోలీస్ అధికారులకు కొత్త ఉత్తర్వులు విడుదల చేసింది.
యోగాకు అంతర్జాతీయ క్రీడల్లో స్థానం కల్పించాలని చంద్రబాబు కోరారు. విశాఖపట్నంలో యోగా డే 2025 సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర వేడుకల్లో ప్రధాని మోదీ ముందే ఇలా ఆసక్తికర కామెంట్స్ చేశారు.