Srikakulam Collector సుడిగాలి పర్యటన.. పరుగులు పెట్టిన షాపుల యజమానులు

Share this Video

శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. అకస్మాత్తుగా చేసిన తనిఖీలతో షాపుల యజమానులు పరుగు పెట్టారు. ప్రభుత్వ నిబంధనలు, ధరల పట్టికలు, పరిశుభ్రత అంశాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సడెన్ ఇన్‌స్పెక్షన్ స్థానిక వ్యాపారుల్లో చర్చనీయాంశమైంది.

Related Video