కేసీఆర్ ప్లాన్: ప్రశాంత్ కిశోర్ రాజకీయ క్రీడామర్మం

హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత కొద్ది కాలంగా రాజకీయ క్రీడ సాగిస్తున్నారు. 

హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత కొద్ది కాలంగా రాజకీయ క్రీడ సాగిస్తున్నారు. రాజకీయ పార్టీ పెడుతానంటూ ఆయన సంకేతాలు ఇచ్చి, ఆ తర్వాత కాదన్నారు. బీహార్ లో తాను పాదయాత్ర చేస్తానని, ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత రాజకీయ పార్టీ పెట్టే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాంగ్రెసులో చేరకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఆయన తాజాగా రాజకీయ పార్టీ ఆలోచన చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ తో కలిసి తాను కీలకమైన పాత్ర పోషిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదివరకే చెప్పారు. వారిద్దరి వ్యూహంలో భాగంగానే ప్రస్తుత పరిణామాలు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Google News Follow Us
05:24జగన్ టార్గెట్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ నెయ్యం08:05ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్: కెసిఆర్ కు కాంగ్రెస్ సవాల్06:39వైఎస్ షర్మిల అపరిక్వతకు నిదర్శనాలు ఇవే...08:45ఈ మాత్రం దానికైతే ప్రశాంత్ కిశోర్ ఎందుకన్న కేసిఆర్06:05వైఎస్ జగన్ బలహీనతపై కేసిఆర్ 'ఉక్కు' దూకుడు08:34ఏపి రాజకీయాలు: వైఎస్ జగన్ కు డేంజర్ బెల్స్11:26కవితను అరెస్టు చేస్తే ఏమవుతుంది?08:51చిచ్చు: అధిష్టానానికి కొరుకుడు పడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి04:03రేవంత్ రెడ్డి వ్యాఖ్య: కవితకు ఛాన్స్ ఇదీ... 07:47 రాజ్యసభ ఎన్నికలు: కేసీఆర్ తంత్రం, వైఎస్ జగన్ మర్మం