హుజూరాబాద్ హీట్: ఈటల రాజేందర్ ఓటమిపైనే కేసీఆర్ గురి

హుజూరాబాద్ ఎన్నికల వేడి రోజు రోజుకూ రాజుకుంటోంది. 

హుజూరాబాద్ ఎన్నికల వేడి రోజు రోజుకూ రాజుకుంటోంది. బిజెపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బలహీనపరచడంపైనే తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. అందుకు ఆయన బహుముఖ వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెసు, బిజెపి రాష్ట్ర నాయకులకే కాకుండా స్థానిక నాయకులకు కూడా గాలం వేస్తున్నారు.

Google News Follow Us
05:24జగన్ టార్గెట్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ నెయ్యం08:05ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్: కెసిఆర్ కు కాంగ్రెస్ సవాల్06:39వైఎస్ షర్మిల అపరిక్వతకు నిదర్శనాలు ఇవే...08:45ఈ మాత్రం దానికైతే ప్రశాంత్ కిశోర్ ఎందుకన్న కేసిఆర్06:05వైఎస్ జగన్ బలహీనతపై కేసిఆర్ 'ఉక్కు' దూకుడు08:34ఏపి రాజకీయాలు: వైఎస్ జగన్ కు డేంజర్ బెల్స్11:26కవితను అరెస్టు చేస్తే ఏమవుతుంది?08:51చిచ్చు: అధిష్టానానికి కొరుకుడు పడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి04:03రేవంత్ రెడ్డి వ్యాఖ్య: కవితకు ఛాన్స్ ఇదీ... 07:47 రాజ్యసభ ఎన్నికలు: కేసీఆర్ తంత్రం, వైఎస్ జగన్ మర్మం