శరీరంలో నీరు లేకపోవడం..
శరీరంలో నీరు లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలిగించడమే కాకుండా.. చర్మం, జుట్టుపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇది తరచుగా ఆకలికి కారణమవుతుంది. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్ లో చాలా మంది నీళ్లను ఎక్కువగా తాగరు. అందుకే తిన్న అరగంట తర్వాత నీరు తాగాలి. దీంతో కడుపు నిండుగా ఉంటుంది.