నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ అస్పెక్ట్ప్ పై తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
రెండు చిత్రాలతోనే తన ప్రభితను చాటుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Goutam Tinnanuri). అయితే తన నెక్ట్స్ ఫిల్మ్ రామ్ చరణ్ తో తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు.
బుల్లితెర బ్యూటీ యాంకర్ అనసూయ (Anasuya) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్ కాంట్రవర్సీగా మారింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
ఏపీలో టికెట్ రేట్లని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ నోట్ని షేర్ చేశారు.
ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టడటం లేదు రామ్ గోపాల్ వర్మ(RGV). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి ట్విట్టర్ లో ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా కేఏ పాల్(K.A. Pual) చేసిన కామెట్స్ గురించి పవన్ కు ట్వీట్ చేశారు ఆర్జీవి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. మూవీలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు తెలిస్తోంది. ఈ మేరకు నాగ్ అశ్విన్ మహీంద్రా గ్రూప్ హెడ్ సాయం కోరారు.
ప్రపంచ వ్యాప్తంగా రష్యా - ఉక్రెయిన్ వార్ హాట్ టాపిక్ గా మారింది. ఉక్రెయిన్ పై రష్యా చర్యలను అన్ని దేశాలు ప్రతిఘటిస్తున్నాయి. అక్కడ చిక్కుకున్న భారత పౌరులు, ఇతర దేశస్తుల పరిస్థితి దారుణంగా ఉంది. దీనిపై హీరో రామ్ పోతినేని ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
పవన్, రానాలు కలిసి నటించిన `భీమ్లా నాయక్` చిత్రంపై సూపర్ స్టార్ మహేష్బాబు ప్రశంసలు కురిపించారు. సినిమాని ఆకాశానికి ఎత్తేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేయగా, అది వైరల్ అవుతుంది.
నటుడు, డైరెక్టర్ అడివి శేష్ (Adivi Sesh) ఫిల్మ్ కేరీర్ 20 ఏండ్ల కిందనే ప్రారంభమైన గత ఆరేండ్ల నుంచే ఫామ్ లోకి వచ్చారు. ‘క్షణం’ మూవీతో తన జీవితం మారిందంటూ అడివి శేష్ ఈ రోజు ట్విట్టర్ లో ఎమోషనల్ అయ్యారు.
పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ( Bheemla Nayak) మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు.. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.