భీమ్లా నాయక్(Pawan Kalyan) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్నసాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంటెంట్ కు ముఖ్య అతిధిగా వచ్చారు.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్(KTR). ఇక ఈరోజు ఈవెంట్ గురించి ట్వీట్ చేశారు మంత్రి.
రాజమౌళి దర్శకుడిగా, వ్యక్తిగతంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా జక్కన్న తన పని చేసుకుపోతుంటారు. అయితే తాజాగా రాజమౌళి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.