Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియ విమానం రన్వే 23 నుంచి లండన్ గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణమేంటి?
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి ముందు జరిగిన కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన భయంకరమైన విమాన దుర్ఘటనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ahmedabad plane crash: అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానాన్ని కేప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ నడిపిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు.
Airplane crash in Ahmedabad: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. భారీ ప్రాణ నష్టం అంచనాల మద్య ఈ ఘటనపై ప్రధాని మోడీ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు.
విమాన ప్రయాణం చేసేటప్పుడు స్టైలిష్ గా ఉండాలనుకుంటారు చాలామంది. ముఖ్యంగా అమ్మాయిలు లెగ్గింగ్స్ వేసుకుంటుంటారు. కానీ ఇవి ధరించడం చాలా ప్రమాదకరమనే సంగతి మీకు తెలుసా?
IAF Plane: వాయుసేన విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది. భారత వైమానిక దళానికి చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం సాంకేతిక లోపంతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని రక్షణ ప్రకటన తెలిపింది.
2016లో బంగాళాఖాతంలో కూలిపోయిన భారత వైమానిక దళానికి చెందిన విమాన ప్రమాద మిస్టరీ వీడింది. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ విమాన శకలాలు కనిపించాయి.
టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్ వేపై జపాన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఢీకొన్న కోస్ట్ గార్డ్ విమానంలోని ఆరుగురిలో ఐదుగురు మృతి చెందారు. అందులో కెప్టెన్ తప్పించుకోగా, మిగిలిన ఐదుగురి ఆచూకీ లభించలేదు. దీంతో వారు మృతి చెందినట్లు సమాచారం.