అహ్మదాబాద్ విమానప్రమాదం నుండి అదృష్టవశాత్తు కొందరు బైటపడ్డారు. ఈ విమానంలో ప్రయాణించాల్సివున్నా వివిధ కారణాలతో ఎక్కలేకపోయారు. ఇలా ఎవరు ఏ కారణాలతో విమానం ఎక్కకుండా ప్రాణాలతో బైటపడ్డారో తెలుసుకుందాం.
టాటా సంస్థల చరిత్రలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక బ్లాక్ డే అని సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తమ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Plane crash: ఫ్లైట్ లో ప్రయాణించే వారికి పారాచూట్లు ఇవ్వొచ్చు కదా.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాని ఎందుకు ఇవ్వరు? అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విమాన ప్రమాదంలో మరణించిన అర్జున్ పట్టోలియా, తన భార్య చివరి కోరిక తీర్చేందుకు ఇండియా వచ్చాడు. ఇంతలోనే ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన పైలట్ సుమిత్ చివరి మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. త్వరలోనే ఉద్యోగం మానేసి వచ్చి ఒంటరిగా ఉంటున్న తండ్రిని చూసుకుంటానని ఆయన చెప్పిన మాటలు తలచుకొని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఎయిర్ ఇండియా ప్రమాదాన్ని షర్మిష్ఠ అనే జ్యోతిష్కురాలు ఆరునెలల ముందే ఊహించి చెప్పినట్లు పాత ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరీ షర్మిష్ఠ, ఆమె నిజంగానే ప్రమాదం గురించి చెప్పిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Air India plane crash: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
air india plane crashes Ahmedabad: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. గాయపడిన వారికి వైద్య సహాయం కల్పిస్తామన్నారు.
దేశ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం, ఏకంగా 200 మందికి పైగా మరణించిన ఆకాశమంతా విషాదం. అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రత అంశంపై చర్చ మొదలైంది.
Ahmedabad plane crash: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఎయిర్ ఇండియా AI171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి ముందు బోయింగ్ చేసిన 5 పెద్ద తప్పిదాలు ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారాయి. ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.