నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లో నే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న కార్తికేయ 2 వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
గతంలో లాగ జనం థియేటర్ కు వచ్చి సినిమాలు చూడటం లేదని మాట్లాడారు. అయితే ఇప్పుడీ రెండు సినిమాలు సూపర్ హిట్ తో కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా జనం థియేటర్ కు వస్తారని ప్రూవ్ అయ్యిందని తేలిందని అంటున్నారు. థియేటర్స్ లో సాలిడ్ అక్యుపెన్సీ ఉండటం అందరినీ ఆనందపరుస్తోంది.
అదంతా ఫేక్ అంటూ ఎవరూ మోసపోవద్దని, తాము ఎలాంటి కాస్టింగ్ కాల్ ని నిర్వహించటం లేదని తెలియచేసారు. RC15/SVC50 సినిమాల నిమిత్తం ఆర్టిస్ట్ కాస్టింగ్ కాల్ ఇచ్చామనేది పూర్తిగా ఫేక్ అని తెలియచేసారు. మా తరుపున ఏ కంపెనీ కానీ ఏజెన్సీ కానీ ఏ ఆర్ధరైజెడ్ పర్శన్స్ కానీ పనిచేయటం లేదు అన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎప్పుడూ కూల్ గా ఉంటారు. కానీ తొలిసారి దిల్ రాజు 'థాంక్యూ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్ ని గుర్తు చేసుకుంటూ ఎదుగుదలకి సహకరించిన వారందరికీ థాంక్యూ చెప్పాడు.
సినిమా ప్రమోషన్ నిమిత్తం ఎంత ఖర్చుపెట్టినా బజ్ క్రియేట్ కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరనేది టీమ్ ఫీలింగ్ అని తెలుస్తోంది. అప్పటికీ ఎలాగైనా నాగచైతన్య కు హిట్ ఇవ్వాలని, రెగ్యులర్ సినిమా ప్రమోషన్ బడ్జెట్ ని మించే ఈ సినిమాకు ఖర్చు పెట్టినా ఫలితం కనపడటం లేదు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఒకటి రామ్ చరణ్ తో కాగా మరొకటి తమిళ హీరో విజయ్ తో. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. వీటి బిజినెస్ లు ప్రారంభమయ్యాయి.
తెలుగుతో పాటు హిందీ,తమిళ, మళయాళ చిత్రాలు, అప్పుడప్పుడు హాలీవుడ్ చిత్రాలు సైతం ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎక్కడెక్కడి స్టార్స్ హైదరాబాద్ కు షూటింగ్ కోసం వస్తున్నారు. మరో ప్రక్క వెబ్ సీరిస్ లు షూటింగ్ లు జరుగుతున్నాయి.
దిల్ రాజు టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు. విజయవంతమైన చిత్రాలు నిర్మించడంలో దిల్ రాజుకు తిరుగులేదు. పక్కా ప్రణాళికతో దిల్ రాజు సినిమాలు నిర్మిస్తుంటారు.
తెలుగులో ఘన విజయం సాధించిన జెర్శీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర బాంబులా పేలింది. షాహిద్ కపూర్ వంటి స్టార్ ప్రధాన పాత్రలో నటించినప్పటికీ, ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.20 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టైం మాములుగా లేదు. డిస్ట్రిబ్యూటర్ గా ఆయన కోట్లు కొల్లగొడుతున్నారు. నిర్మాతగా కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలు ఆయనకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.