దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదు కాగా, మరో పది రాష్ట్రాల్లోనూ పెరుగుదల కొనసాగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూస్తున్న కరోనా కేసులు ప్రజలను కంగారుపెడుతున్నాయి. తాజాగా ఏలూరు కలెక్టరేట్ ఉద్యోగులు, విజయవాడ హాస్సిటల్ వైద్యురాలికి కరోనా సోకింది.
NB.1.8.1 వేరియంట్ చైనా, హాంకాంగ్లో కేసులు పెంచింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నా, తీవ్రత తక్కువగా ఉంది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,815 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వల్ల 68 మంది చనిపోయారు.
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనాతో 49 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కోవిడ్ -19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. 45 మంది కరోనాతో మరణించారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తంగా 20,557 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అయితే యాక్టివ్ కేసులు కొంత తగ్గాయి.
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లోనే దాదాపు 20 వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 45 మంది కోవిడ్ వల్ల చనిపోయారు.
covid 19 deaths report: దేశంలో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. భారత్ లో కోవిడ్-19 ఉప్పెన కారణంగా 5.2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.
కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని డబ్లూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని అన్నారు. అందరూ తప్పనిసరిగా ఇప్పుడు పాటిస్తున్న జాగ్రత్తలను మరి కొన్ని రోజుల పాటు కొనసాగించాలని సూచించారు.