Asianet News TeluguAsianet News Telugu

video news : కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి పరుషోత్తం కోడాభాయ్ రూపాల బుధవారం విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాదికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం కోడాభాయ్ కి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేసినారు.

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి పరుషోత్తం కోడాభాయ్ రూపాల బుధవారం విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాదికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం కోడాభాయ్ కి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేసినారు.

Video Top Stories