Asianet News TeluguAsianet News Telugu

video : ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి...

కృష్ణాజిల్లా నందిగామ పాత బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. 120గ్రాముల బంగారం, వెండివస్తువులు, డబ్బులు చోరీ అయ్యాయి. తాళం పగలగొట్టి ఇంట్లో ప్రవేశించిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణాజిల్లా నందిగామ పాత బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. 120గ్రాముల బంగారం, వెండివస్తువులు, డబ్బులు చోరీ అయ్యాయి. తాళం పగలగొట్టి ఇంట్లో ప్రవేశించిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.