Asianet News TeluguAsianet News Telugu

సబ్సిడీ బియ్యన్నీ దోచేస్తున్నారు (వీడియో)

రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. తెలంగాణ రాష్టం నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్  తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద  తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు రేషన్ బియ్యం తరలి వెళ్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి లారీని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు కంచికచర్ల పట్టణం జుజ్జూరు రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున ఏపీ 35 టి 6476 నెంబరు గల లారీ పట్టుకున్నారు. దానిలో  సుమారు 19 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి. డ్రైవర్ తో సహా రేషన్ తరిలిస్తున్న వారిని పట్టుకుని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. తెలంగాణ రాష్టం నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్  తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద  తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు రేషన్ బియ్యం తరలి వెళ్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి లారీని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు కంచికచర్ల పట్టణం జుజ్జూరు రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున ఏపీ 35 టి 6476 నెంబరు గల లారీ పట్టుకున్నారు. దానిలో  సుమారు 19 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి. డ్రైవర్ తో సహా రేషన్ తరిలిస్తున్న వారిని పట్టుకుని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Video Top Stories