Asianet News TeluguAsianet News Telugu

video news : నగర అభివృద్ధి పైనే దృష్టి.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

వై యస్ అర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగర అభివృద్ధి పైన దృష్టి సారించిందన్నారు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. అందులో భాగంగా దశల వారిగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు. బుధవారం కోటి తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో పశ్చిమ నియోజక వర్గం భవానిపురం 29వ డివిజన్ లో చర్చి రోడ్, సాయి దుర్గా నగర్ కాలని, తోట కనకమ్మ రోడ్ సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ పనులకు రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, కురసాల కన్నబాబు,  సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి శంకుస్థాపన చేశారు.

వై యస్ అర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగర అభివృద్ధి పైన దృష్టి సారించిందన్నారు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. అందులో భాగంగా దశల వారిగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు. బుధవారం కోటి తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో పశ్చిమ నియోజక వర్గం భవానిపురం 29వ డివిజన్ లో చర్చి రోడ్, సాయి దుర్గా నగర్ కాలని, తోట కనకమ్మ రోడ్ సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ పనులకు రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, కురసాల కన్నబాబు,  సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి శంకుస్థాపన చేశారు.