Asianet News TeluguAsianet News Telugu

కంచికచర్లలో ఈ ఎస్ ఐ హాస్పిటల్ ను ప్రారంభించిన కార్మికశాఖ మంత్రి (వీడియో)

కృష్ణా జిల్లా కంచికచర్లలో ఏర్పాటుచేసిన ఈ ఎస్ ఐ హాస్పిటల్ ను కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు.

కృష్ణా జిల్లా కంచికచర్లలో ఏర్పాటుచేసిన ఈ ఎస్ ఐ హాస్పిటల్ ను కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి జైరాం మాట్లాడుతూ కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుగా ఆలోచిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లతో పోటీపడేలా అన్ని రకాల సౌకర్యాలు మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూస్తున్నారన్నారు. 

Video Top Stories