Asianet News TeluguAsianet News Telugu

video:కృష్ణాజిల్లా కీసర్ టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర్ టోల్ ప్లాజా వద్ద భారీగా  వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆదివారం సెలవురోజు కావడంతో  విజయవాడ-హైదరాబాదు ల మధ్య వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనదారులు ఎక్కువ సమయం టోల్ ప్లాజా వద్ద నిలబడటం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.   

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర్ టోల్ ప్లాజా వద్ద భారీగా  వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆదివారం సెలవురోజు కావడంతో  విజయవాడ-హైదరాబాదు ల మధ్య వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనదారులు ఎక్కువ సమయం టోల్ ప్లాజా వద్ద నిలబడటం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.