Asianet News TeluguAsianet News Telugu

విలేకరిపై దాడిచేసి, ఇంటికి నిప్పుపెట్టిన పేకాటరాయుళ్లు (వీడియో)

జలుమూరు విశాలాంధ్ర విలేకరిపై పేకాటరాయుళ్లు దాడి చేసి గాయపరిచారు. ఈ రోజు ఉదయం పది గంటలకు జరిగిన ఈ దాడిలో విలేఖరి విలేకరి కర్ణ వీరుడికి తీవ్ర గాయాలయ్యాయి. తనమీద వైకాపా నాయకులు దాడి చేస్తారని మూడు రోజుల క్రితమే పోలీసులకు విలేకరి ఫిర్యాదు చేశినా SI, CI లు పట్టించుకోలేదు. దుండగులు కర్ణ వీరుడిఇంటి గుమ్మానికి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు భయాందోళనలో పడిపోయారు.

జలుమూరు విశాలాంధ్ర విలేకరిపై పేకాటరాయుళ్లు దాడి చేసి గాయపరిచారు. ఈ రోజు ఉదయం పది గంటలకు జరిగిన ఈ దాడిలో విలేఖరి విలేకరి కర్ణ వీరుడికి తీవ్ర గాయాలయ్యాయి. తనమీద వైకాపా నాయకులు దాడి చేస్తారని మూడు రోజుల క్రితమే పోలీసులకు విలేకరి ఫిర్యాదు చేశినా SI, CI లు పట్టించుకోలేదు. దుండగులు కర్ణ వీరుడిఇంటి గుమ్మానికి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు భయాందోళనలో పడిపోయారు.