విశాఖ ఉక్కు కార్మికులకు షర్మిల మద్దతు.. 4గంటల పాటు నిరాహార దీక్ష

Share this Video

విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. వారికి సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు.

Related Video