Asianet News TeluguAsianet News Telugu

నిన్న ఈటల, నేడు నాయిని: గులాబీ గూటిలో సెగ తగ్గేనా...(వీడియో)

గులాబీ ఓనర్లు అనే పదం టీఆర్ఎస్ లో ముఖ్యమైన పదంగా మారిపోయింది. ఈటల రాజేందర్ వాడిన ఆ పదాన్ని నాయిని నర్సింహా రెడ్డి అంది పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అదో అస్త్రంగా మారింది. కార్పోరేషన్ చైర్మెన్ పదవులతో నాయిని సంతృప్తి పడబోనని చెప్పారు. మిగతా నాయకులు అదే దారి పడుతారా వేచి చూడాల్సిందే.

గులాబీ ఓనర్లు అనే పదం టీఆర్ఎస్ లో ముఖ్యమైన పదంగా మారిపోయింది. ఈటల రాజేందర్ వాడిన ఆ పదాన్ని నాయిని నర్సింహా రెడ్డి అంది పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అదో అస్త్రంగా మారింది. కార్పోరేషన్ చైర్మెన్ పదవులతో నాయిని సంతృప్తి పడబోనని చెప్పారు. మిగతా నాయకులు అదే దారి పడుతారా వేచి చూడాల్సిందే.