కరీంనగర్ జిల్లాలో జరిగిన హత్య... 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

విద్యానగర్ లో జరిగిన మర్డర్ కేసుని ఇరవై నాలుగు గంటల్లో చేధించారు కరీంనగర్ పోలీసులు.

Naresh Kumar | Updated : Mar 25 2023, 11:09 AM
Share this Video

విద్యానగర్ లో జరిగిన మర్డర్ కేసుని ఇరవై నాలుగు గంటల్లో చేధించారు కరీంనగర్ పోలీసులు.కరీంనగర్ జిల్లా కేంద్రం లోని‌ విద్యానగర్ లోని‌ ఓ పాడుబడ్డ స్కూల్ లో పురంశెట్టి నరెందర్ రావు హత్య కి గురి కాగ,పోలిసులు మర్డర్ కేసుని ఛేదించారు. నరేందర్ రావుతో కలిసి మందు త్రాగి విద్యానగర్ లో ని వాటర్ ట్యాంక్ వద్ద పాడుబడ్డ పాఠశాల లో ముగ్గురు కలిసి కత్తులతో కలిసి హత్య చేసారు... వీరిని సిసి కెమెరాల అధారంగా  పట్టుకొని అరెస్టు చేసారు

Related Video