Asianet News TeluguAsianet News Telugu

యూరియా కొరత లేదు: స్పష్టం చేసిన నిరంజన్ రెడ్డి (వీడియో)

రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లో వరదల కారణంగా ఒకసారి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కర్ణాటకకు కేంద్రం పంపిందన్నారు. ఈ కారణంగానే యూరియా మరింత ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లో వరదల కారణంగా ఒకసారి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కర్ణాటకకు కేంద్రం పంపిందన్నారు. ఈ కారణంగానే యూరియా మరింత ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఉద్దేశ్యపూర్వకంగా యూరియా కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని  మంత్రి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.