Asianet News TeluguAsianet News Telugu

కాళేశ్వరం ప్రాజెక్ట్..మేడిగడ్డలో లక్ష్మీ ఆనకట్టను పరిశీలించనున్న కేసీఆర్

మేడిగడ్డ వద్ద లక్ష్మి ఆనకట్టలో జలాలు గరిష్ఠ ఎత్తుకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్​ను సందర్శించనున్నారు.

మేడిగడ్డ వద్ద లక్ష్మి ఆనకట్టలో జలాలు గరిష్ఠ ఎత్తుకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్​ను సందర్శించనున్నారు. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు. వచ్చే వర్షాకాలంలో ఎక్కువగా నీరు వచ్చే అవకాశం ఉన్నందున నీటి ఎత్తిపోత విషయమై మార్గనిర్దేశం చేస్తారు.