Asianet News TeluguAsianet News Telugu

ధర్మపురి అరవింద్ వర్సెస్ సంజయ్... మధ్యలో డీఎస్

సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్‌) ఇద్దరు కొడుకుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. 

సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్‌) ఇద్దరు కొడుకుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు డీఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అరవింద్ నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. మరోవైపు గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేసిన డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్.. కాంగ్రెస్‌ గూటికి తిరిగి చేరేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేసి.. ఆదివారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. సంజయ్‌తో పాటే డీఎస్ కూడా గాంధీ భవన్‌కు చేరుకుని.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నా....