Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి స్తంభాలపై కేసీఆర్ చిత్రాలు: మీ డబ్బులిచ్చారా అంటూ రాజాసింగ్ ఫైర్ (వీడియో)

యాదాద్రి ఆలయంలో స్తంభాలపై  కేసీఆర్ తో పాటు ఆ పార్టీ సింబల్ ను చెక్కిన విషయం కేసీఆర్ కు తెలిసే జరిగిందా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలిసే జరిగితే వెంటనే వాటిని తొలగించాలి... లేదంటే స్తంభాలపై వాటిని చెక్కించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

యాదాద్రి ఆలయంలో స్తంభాలపై  కేసీఆర్ తో పాటు ఆ పార్టీ సింబల్ ను చెక్కిన విషయం కేసీఆర్ కు తెలిసే జరిగిందా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలిసే జరిగితే వెంటనే వాటిని తొలగించాలి... లేదంటే స్తంభాలపై వాటిని చెక్కించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Video Top Stories