Chalo Tankbund : బీజేపీ నేతలతో పోలీసుల వాగ్వాదం, నేతల అరెస్టుకు

ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన మిలియన్ మార్చ్ కు బీజేపీ మద్ధతు పలికింది. వైస్రాయ్ హోటల్ నుండి ట్యాంక్ బండ్ కు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ జితేందర్ రెడ్డిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Share this Video

ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన మిలియన్ మార్చ్ కు బీజేపీ మద్ధతు పలికింది. వైస్రాయ్ హోటల్ నుండి ట్యాంక్ బండ్ కు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ జితేందర్ రెడ్డిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Related Video