పాతబస్తీలో బిజెపి సంబురాలు (వీడియో)
నరేంద్రమోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో దేశంలో,తెలంగాణలో బిజెపి గెలవడంతో పాతబస్తీ యకుత్ పుర కూర్మగుడా లో సైదాబాద్ ప్రధాన రహదారి పై బిజెపి నాయకులు టపాసులు పేలిచి మిఠాయిలు పంచారు.
నరేంద్రమోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో దేశంలో,తెలంగాణలో బిజెపి గెలవడంతో పాతబస్తీ యకుత్ పుర కూర్మగుడా లో సైదాబాద్ ప్రధాన రహదారి పై బిజెపి నాయకులు టపాసులు పేలిచి మిఠాయిలు పంచారు.