తెరుచుకున్న శబరిమల ఆలయం.. రూల్స్ మస్ట్..

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో సోమవారం భక్తుల కోలాహలం  మొదలయ్యింది. 

Chaitanya Kiran | Updated : Nov 17 2020, 11:27 AM
Share this Video

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో సోమవారం భక్తుల కోలాహలం  మొదలయ్యింది. నేటినుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించడానికి ఆలయ మండలి నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందిని మాత్రమే ఆలయంలోకి అనుమతించనున్నారు. 

Related Video