తెరుచుకున్న శబరిమల ఆలయం.. రూల్స్ మస్ట్..

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో సోమవారం భక్తుల కోలాహలం  మొదలయ్యింది. 

Share this Video

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో సోమవారం భక్తుల కోలాహలం  మొదలయ్యింది. నేటినుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించడానికి ఆలయ మండలి నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందిని మాత్రమే ఆలయంలోకి అనుమతించనున్నారు. 

Related Video