Asianet News TeluguAsianet News Telugu

కెనడా తీవ్రవాదాన్ని మరింత దూకుడుగా ఎదుర్కోవాలి : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత,మొహమ్మద్ ఎల్‌ బర్దాయి

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఈజిప్ట్ మాజీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఎల్‌ బర్దాయి ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. 

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఈజిప్ట్ మాజీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఎల్‌ బర్దాయి ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. భారత్-కెనడా అసమ్మతిని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అన్నారు. కెనడా తీవ్రవాదాన్ని మరింత దూకుడుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కష్టపడి పని చేసే, మేధావులైన భారతీయులు కనిపిస్తారని చెప్పారు.