Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ  నిర్మాత రామసత్యనారాయణ, ఆర్టిస్ట్ రితేష్ లు మొక్కలు నాటారు. 

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ  నిర్మాత రామసత్యనారాయణ, ఆర్టిస్ట్ రితేష్ లు మొక్కలు నాటారు. అందరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.