Asianet News TeluguAsianet News Telugu

వేట నిషేధం రుసుము 4వేలనుండి పదివేలకు పెంపు సర్వత్రా హర్షం (వీడియో)

విశాఖ జిల్లా భీమిలీ భీచ్ లో ముఖ్యమంత్రి జగన్, మంత్రి అవంతీ శ్రీనివాసరావుల బొమ్మలకు మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. మత్స్యకారుల వేట నిషేధం పరిష్కారం 4000 నుండి 10000 లకు ప్రభుత్వం పెంచడం పై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేసారు. పాలాభిషేకం అనంతరం ర్యాలీ   నిర్వహించారు.
 

విశాఖ జిల్లా భీమిలీ భీచ్ లో ముఖ్యమంత్రి జగన్, మంత్రి అవంతీ శ్రీనివాసరావుల బొమ్మలకు మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. మత్స్యకారుల వేట నిషేధం పరిష్కారం 4000 నుండి 10000 లకు ప్రభుత్వం పెంచడం పై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేసారు. పాలాభిషేకం అనంతరం ర్యాలీ   నిర్వహించారు.