Asianet News TeluguAsianet News Telugu

500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్న కోహ్లీ... భారత్ నుంచి 4వ ప్లేయర్ గా రికార్డు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 

First Published Jul 18, 2023, 4:32 PM IST | Last Updated Jul 18, 2023, 4:32 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటిదాకా 9 మంది ప్లేయర్లు మాత్రమే 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడారు..