Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ వర్సెస్ కోల్‌కత: వరుసగా ఐదవ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన కింగ్స్ ఎలెవన్

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌ సెకండాఫ్‌లో అద్భుత ప్రదర్శనతో వరుసగా ఐదో మ్యాచ్ గెలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌ సెకండాఫ్‌లో అద్భుత ప్రదర్శనతో వరుసగా ఐదో మ్యాచ్ గెలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. నాలుగో స్థానంలో ఉన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచి , ప్లేఆఫ్ రేసులో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. క్రిస్ గేల్ వచ్చిన తర్వాత వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ పంజాబ్‌కి విజయం దక్కడం విశేషం.