శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, ఇప్పుడు ఛతేశ్వర్ పూజారా... కెరీర్ ముగిసినట్టేనా..?

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి ప్రకటించిన జట్టులో ఛతేశ్వర్ పూజారా దక్కలేదు. 

Share this Video

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి ప్రకటించిన జట్టులో ఛతేశ్వర్ పూజారా దక్కలేదు. దీంతో టీమిండియా తరుపున 100కి పైగా టెస్టులు ఆడిన ఛతేశ్వర్ పూజారా శకం ఇక ముగిసినట్టే...

Related Video